రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో కేరళ సెమీస్కు దూసుకెళ్లింది. జమ్మూకాశ్మీర్తో జరిగిన మొదటి క్వార్టర్స్ పోరును కేరళ డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగు ఆధిక్యం దక్కించుకున్న ఆ జట్టు సెమీస్కు అర్హ�
Ranji Trophy 2024 | కెప్టెన్ సాయి కిశోర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో తమిళనాడు ఏడేండ్ల తర్వాత రంజీ సెమీస్లోకి అడుగుపెట్టింది. 2016-17 తర్వాత ఆ జట్టు సెమీస్ చేరడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
Mayank Agarawal | కర్నాటక రంజీ క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ ఇటీవలే విమానంలో కలుషిత నీరు తాగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనతో రెండు వారాల పాటు ఆటను వదిలేసి ఇంటికే పరిమితమ�