Ranji Tophy : రంజీ ట్రోఫీ 2025-26 కోసం ముంబై (Mumbai)సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ను ప్రకటించారు. 42 సార్లు ఛాంపియన్ అయిన ముంబైకి ఈసారి శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) సారథ్యం వహించనున్నాడు.
Prithvi Shah : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shah) రంజీ సీజన్కు ముందు రెచ్చిపోయాడు. తనపై ఏమాత్రం కనికరం చూపించకుండా వదిలించుకున్న ముంబైపై సెంచరీతో గర్జించాడు.
Chateshwar Pujara : టెస్టులకు దూరమైన భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Chateshwar Pujara) మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికిన తర్వాత జాతీయ జట్టులో చోటు ఆశించి భంగపడిన 'నయావాల్' రంజీ ట్రోఫీ దృ�