తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులను పెట్టిందని జా�
భారత జాగృతి ఇటలీ అధ్యక్షుడిగా తానింకి కిశోర్యాదవ్ను భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించినట్టు జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి శనివారం తెలిపారు.