శ్రీరంగాపూర్లోని రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. దీంతో క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిసా
CM KCR | శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెం
CM KCR | తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రేపు తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇద్దరు ముఖ్య
CM KCR | తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకున్న
పద్మనాభం భజే!పన్నగశాయి పరమాద్భుత రూపం అనంత పద్మనాభుడు. సృష్టి, స్థితి, లయ తత్వాలకు ప్రతిబింబంగా కనిపించే పద్మనాభుడి దివ్యమంగళ రూపం ఎంత సేపు చూసినా తనివి తీరదు. కావేరి తీరంలో పద్మనాభుడిగా, తెలుగునాట రంగనా�