మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరడం లేదు. నిజమే.. కొన్ని రోజులుగా ఆయన వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమవుతున్నారు. కొన్ని రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోను
భద్రతా లోపాన్ని ఓ నెపంగా చూపారు ఫిరోజ్పూర్ సభలో జనం లేనే లేరు రోడ్డు మార్గంలో ప్రయాణం మోదీ పర్యటన షెడ్యూల్లో లేనేలేదు ఎన్నికల రాష్ర్టాల్లో అభివృద్ధి పేరిట పర్యటనలు ప్రధానికి అలవాటే కాంగ్రెస్ నేత స�
న్యూఢిల్లీ: 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను డిమాండ్ చేశారు. టూల్కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడు�