నార్వేతో జరుగుతున్న డేవిస్కప్ గ్రూప్-1 పోరులో భారత జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్లలో ఓడిన భారత్ శనివారం డబుల్స్ పోరాటంలో కూడా ఓటమి చవిచూసింది.
బెంగళూరు: తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని జోడీ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-రామ్కుమార్ రామనాథన్ జంట 6-3, 6-4తో �
న్యూయార్క్: గ్రాండ్స్లామ్ ఈవెంట్లలో ఆడటం అటుంచి కనీసం వాటిలో అర్హత సాధించడానికి కూడాభారత టెన్నిస్ ఆటగాళ్లు చతికిలపడుతున్నారు. యూఎస్ ఓపెన్కు ముందు అర్హత రౌండ్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన పు�