తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలిపే పాంబన్ సముద్ర వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం-తాంబరం రైలు, ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే కోస్ట్గార్డ
‘రామసేతు’ వంతెనకు సంబంధించి పూర్తి మ్యాప్ను ‘ఇస్రో’ సైంటిస్టులు ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న వంతెన నిర్మాణ తీరుపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొ�