డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి ప
కేంద్ర విద్యాశాఖ మంత్రి | కరోనా కారణంగా ఏడాది పదో, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నివృత్తి చేయనున్నారు.
2019-20లో రాష్ర్టానికి 772 పాయింట్లు పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకటించిన కేంద్రం గతంలోనూ గ్రేడ్- 2 ర్యాంక్లోనే తెలంగాణ హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం గ్రేడ్
ఢిల్లీ ,జూన్ 6: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ 2019-20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2019-20 విడుదలకు ఆమోదం తెలిపారు. పాఠశాల విద్యారంగంలో మార్పు తెచ్చేంద�
న్యూఢిల్లీ: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఏటా జరిగే నీట్ పరీక్షను ఈ ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్షను నిర్వహ�