మున్సిపల్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలోనే బీజేపీ తుస్సుమంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్ర పర్యటనకు రావడం, ఆయన ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కూడా ఇవే కావడంతో సభ
రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ) చైర్మన్గా ఇస్లావత్ రామచందర్నాయక్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో రామచందర్నాయక్కు నియామకపత్రాన్ని