బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎ మ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి ప్రారంభి
వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుండడంతో విత్తనాలు వేయడానికి అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్లో వరి, పత్తి, పల్లి తదిరత పంటలపై రైతాంగం దృష్టి సారిస్తున్నది.