వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అడవిలో నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని, దానిని వేరే ప్రాంతానికి తరలించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం 1
శివనామ స్మరణతో మార్మోగిన దేవాలయ పరిసర ప్రాంతాలు ఒకే రోజు యాభైవేల మంది స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంచాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వా�
నర్సంపేట రూరల్ : ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మాధన్నపేట చెరువుకట్టపై కాకతీయుల కాలంలో వెలిసిన అతి పురాతన రా�
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్లో శ్రావణమాసం చివరి రోజు అమావాస్యను పురస్కరించు కుని హనుమాన్ దేవాలయంలో గ్రామస్తులు హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన
కులకచర్ల, ఆగస్టు 8 : ఆదివారం అమావాస్య సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం అమావాస్య కావడంతో గుండంలో స్నాన
చెర్వుగట్టు| జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలను అధికారులు