Koti Talambralu | శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలను హనుమాన్ దేవాలయం నుండి రామాలయం వరకు 108 కలశాలలో నింపి బ�
Koti Talambralu | రాయిపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో 16-3-2026 రోజు (సోమవారం) 108 కలశాలతో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం ఉంటుందని.. దీనికి సంబందించిన కరపత్రాలను రామకోటి రామరాజు ఆవిష్కరించారు .