రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అంగీకరించారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని చెప్పారు. ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిప�
రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. రైతులకు యూరియా కొరత లేకుండా చేయడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కర్మాగారం ఏర్పాటుకు రాచబ�