Anganwadi | కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రూనాయక్ పేర్కొన్నారు.
‘పోరాడి తెచ్చుకొన్న తెలంగాణలో ఆంధ్రా అధికారులు పెత్తనమేంది? వారి తీరుతో తెలంగాణ ఉద్యోగులకు తీరని శాపంగా మారింది. ఏపీ ఉద్యోగులకు ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ కీలక పోస్టింగ్లు ఇచ్చి మన రాష్ట్ర అధికారులను