దక్షిణాది అయోధ్య భద్రాచలంలో (Bhadrachalam) వైకుంఠ ఏకాదశి అధయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం వరాహ అవతారంలో స్వామ�
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ అక్కడ అన్నదానం చేసే భాగ్యం సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. సుమారు 45 రోజుల పాటు రోజుకు సుమారు 7వేల మందికి అన్నదానం చేసే అవకాశాన్ని కల్పించా�
Bhadrachalam | ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాచల రామాలయంలో శ్రీరామచంద్రస్వామి రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. మంగళవారం నిజ రూపమైన శ్రీరామావతారంలో స్వామివారు పూజలు అందుకున్నారు.