రామాలయం ప్రాంగణంలోని 60 శాతం భూమిలో హరిత హారాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, అయోధ్య నగరంలోకి కాలుష్యం విడుదల కాకుండ
హనుమాన్గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్' మహంత్ ప్రేమ్ దాస్ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం గ్రామంలోని బంజారాకాలనీలో గల రామాలయ అభివృద్ధికి మాజీ ఎంపీటీసీ భాగం రూప నాగేశ్వరరావు దంపతులు రూ.25 వేలు ఆర్థిక సాయం చేశారు.
“ఏమిటింత ఆలస్యం? ఎందుకు లేటయింది?”. అప్పటివరకూ ఎంతో సహనంతో ఉన్న నిగ్రహం తను రాగానే అసహనంగా మారింది. ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వచ్చి తను ఎప్పుడూ కూర్చునే మంటపం మెట్టు మీద కూర్చుంది. అది నాలోని అసహనా
ధన్వాడ మండలంలోని మందిపల్లి, మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామాల్లోని రామాలయాల్లో ఆదివారం శ్రీరాముడి విగ్రహాలకు అభిషేకం, యజ్ఞహోమాలు, ఊరేగింపు నిర్వహించారు. సోమవారం విగ్రహాల ప్రతిష్ఠాపన ఉంటుందన్నారు. �
Ponnam Prabhakar | శ్రీరాముడు(Sriramudu) అందరివాడని, కొందరి వాడు అన్నట్లుగా బీజేపీ(BJP) ప్రచారం చేయడం సరికాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
Shaligram boulders: నేపాల్ నుంచి సాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి. ఆ రాళ్ల నుంచే రాముడు, సీత విగ్రహాలను తయారు చేయనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో ఆ విగ్రహాలను ప్రతిష్టిస్తారు.