అమెరికా కొలువులు, ధనవ్యామోహం మధ్య తరగతి ప్రజానీకం నెత్తినెక్కింది. అందువల్ల వాళ్లు పొందుతున్నదేమిటి? కోల్పోతున్నదేమిటి? ఇందులోని సంతోషమేమిటి? విషాదం ఏమిటి? ఈ పయనం ఇంకెన్నాళ్లు?
రైతుభరోసాను కోతలు పెట్టి, ఏ కొద్దిమందికో అందించడం సరికాదని.. రైతులందరికీ ‘భరోసా’ ఇవ్వాల్సిందేనని హసన్పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన ఎస్ రమాదేవి మంత్రుల ఎదుటే తేల్చి చెప్పారు.
ఎన్నో సినిమాల్లో క్యారెక్ట్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా నటించి జనాల్ని అలరించారు కైకాల సత్యనారాయణ. గత కొద్ది కాలంగా వయోభారంతో సినిమాలకి దూరమయ్యారు. ఇటీవల కైకాలకి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అపో�