ఓరుగల్లు కు చెందిన ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళికి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించా రు. అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఇండియా (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఈ ఏడాది అందించే ప్రతిష
రెవెన్యూ ఇన్స్పెక్టర్పై ఇసుక మాఫియా ముఠా దాడి చేసింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. రెవెన్యూ అధికారుల కథనం ప్రకారం.. బూర్గంపహాడ్ మండలంలోని సారపాకలో బ్రిడ్జి కింద శనివారం అర్ధరాత్రి సమయం�