రాయపోల్, మార్చి 5 : విద్యార్థులు చదువుపైనే పూర్తి దృష్టి పెట్టి కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని గజ్వేల్ రోటరీ క్లబ్ గవర్నర్ రాం ప్రసాద్ సూచించారు.
Ayodhya Ram Temple | అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయ్యి జవాన్ గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.