Bigg Boss | బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో రోజు ఎపిసోడ్ కూడా హైడ్రామాతో సాగింది. కంటెస్టెంట్స్ మధ్య గ్రూపులు, అపార్థాలు, భావోద్వేగాలు ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లు ఆటను మరింత ఆసక్తి
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో తొలి వారం నామినేషన్ ప్రక్రియ హాట్హాట్గా సాగుతోంది. హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు మొదలవగా.. నామినేషన్స్ ప్రక్రియతో అవి మరింత ముదిరి�
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రెండో రోజే ఆట రసవత్తరంగా మారింది. ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడగొట్టి.. ఒక్కో టీమ్కు నాయకులను ఎంపిక చేయడంతో పాటు, వారి సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేలా బిగ్ బాస్ కొత్త టాస్�
Bigg Boss 10 | బిగ్ బాస్ ఇంట్లో ‘మహా పరీక్ష’ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు 16 మంది కంటెస్టెంట్లలో పలువురు మ్యాజికల్ కీస్ సాధించగా.. మిగిలిన కంటెస్టెంట్లకు కూడా కీలకమైన పవర్స్ అందేలా బిగ్ బాస్ టాస్కులు, న�
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్బాస్ తెలుగు 10’ త్వరలో ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్మార్క్ సీజన్పై ఇప్�
రాయపోల్, మార్చి 5 : విద్యార్థులు చదువుపైనే పూర్తి దృష్టి పెట్టి కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని గజ్వేల్ రోటరీ క్లబ్ గవర్నర్ రాం ప్రసాద్ సూచించారు.
Ayodhya Ram Temple | అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయ్యి జవాన్ గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.