గిరిజనులను ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) నుంచి మినహాయించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం యూసీసీపై నిర్వహించిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో బీజేపీ ఎంపీ, ప్యానెల్ చైర్మన్ సుశీల్ �
నేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు.