ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తుల కచ్చిత విలువను నిర్ణయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ టౌన్షిప్ ఆస్తుల విలువను నిర్ణయించేందు�
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు సంబంధించిన బండ్లగూడ (నాగోల్), పోచారం(ఘట్కేసర్)లలో మిగిలిన ఫ్లాట్ల కేటాయింపులు మంగళవారం జరుగనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా పరిధిలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో ఖాళీ ప్లాట్ల విక్రయం కోసం సోమవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశ�