Basara Triple IT | బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2025-26లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల కానుందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. గత మూడు రోజులు ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శుక్రవారం క్యాంపస్లో భారీ ర
అత్యాధునిక సాంకేతికత సమాజానికి ఉపయోగపడాలని, ఇందుకు తగినట్టుగా విద్యార్థులు ముందుకెళ్లాలని మాజీ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించారు.
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు 500ల విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించగా 459 మంది హాజరయ్యారు. �