ఉగాది పర్వదినాన సతన్నగర్ టిమ్స్ను ప్రజలకు అంకితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో టిమ�
నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, కొత్తపేట, సనత్నగర్, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు (టిమ్స్), వరంగల్ హెల్త్సిటీ భవన నిర్మాణ పనుల పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం �