మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఈనెల 29వ తేదీ ఆదివారం తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా నూతన కాంస్య విగ్రహావిష్కరణతో పాటు జె�
ప్రపంచంలో అమ్మలేని గ్రామం, దేశం లేదని., సృష్టికి మూలం అమ్మ అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజినీ సాయిచంద్ అన్�
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం దవాఖానకు తరలించారు.
Rajini Saichand | హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజనీ సాయిచంద్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాని�