జగిత్యాల డిపో నుంచి శంషాబాద్ వరకు రాజధాని బస్సు సర్వీసు నడుపుతున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ సుచరిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 తేదీ నుంచి ప్రారంభ కానున్న రాజధాని సర్వీసు జగిత్యాల, కరీంన
ఆదిలాబాద్ రీజియన్కు ఆరు నూతన బస్సులు మంజూరయ్యాయి. ఇందులో ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు ఉన్నాయి. 15 లక్షల కిలో మీటర్లు పూర్తి చేసినందున రీప్లెస్మెంట్లో భాగంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతోపాటు బస్సు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున�