జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై జిల్లాలోని ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, డీటీలు, �
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు.