ఉపరితల ద్రోణి| రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర�
తొలి వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలధార స్వచ్ఛమైన తెలుపు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి. పై నుంచి జాలువారుతున్న నీరు ఆకట్టుకుంటున్నది.
బొగ్గు ఉత్పత్తి| జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామగుండం రీజీయన్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నీరు నిలిచిం�
ముంబై: బయట పార్క్ చేసిన కారు అంతా చూస్తుండగా నీటి గుంతలో మునిగి మాయమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో �
భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం చురుకుగా కదులుతున్న రుతుపవనాలు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సర్కారు రాష్ట్రంలో శుక్రవారం విస
సింగూరు ప్రాజెక్టు| జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువ నుంచి వరదలతో ప్రాజెక్టులోకి 5972 క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 17.001 టీ�
ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో గురువారం వరద ప్రవాహంలో రోజువారీ కూలీ కొట్టుకుపోయాడు. మృతదేహాన్ని ముళ్ల పొదలో గుర్తించారు. మృతుడు నిపాని గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్ (45) అని భీంప�