జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
రాష్ట్రంలో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ వచ్చింది. ఆ రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.670 కోట్ల వ్యయంతో 1,757 కిలోమీటర్ల పొడవునా మరమ్మతులు పూర్తి కాగా, మరో 1,443 కిలోమీటర్ల పొడవు�