తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఓ అక్క సాహసమే చేసింది. తాను వెళ్లాల్సిన రైల్వే అండర్పాస్ వర్షానికి నీటమునిగినా ఎత్తయిన గోడను ఎక్కి రాఖీ తీసుకెళ్లింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానవపాడు చుట్�
మధిర పట్టణంలోని 18వ డివిజన్ లడక్ బజార్ నందు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కొత్త కల్వర్ట్ నిర్మించాలని స్థానిక మహిళలు మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.