దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సమ్మర్ కోసం అరకొరగానే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకం పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్లు.. వేసవి కాలంలో ప్రయాణించే వారి అవసరాలు తీర్చ లేక పోతున
యూటీఎస్ మొబైల్ యాప్లో ఆర్-వాలెట్ ద్వారా రైల్వే జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు 3% డిస్కౌంట్ ఇస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.