Jharkhand | జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బంగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Trains Cancel | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కంటకాపురం వద్ద రైలు ప్రమాదం జరుగడంతో విశాఖపట్నం- రాయ్ పూర్ మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లను సోమవారం రద్దు చేశారు. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించా�