హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఓ రైలింజన్ను జాతీయ రహదారి -44 గుండా ఆదివారం తరలించారు. పట్టాలెక్కాల్సిన రైలు రోడ్డెక్కిందని.. లారీపై తీసుకెళ్తుండగా ప్రజలు ఆసక్తిగా తికించారు.
దౌరాలా: రైలు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో.. ప్రయాణికులు ఆ రైలును నెట్టుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మీరట్ సమీపంలో ఉన్న దౌరాలా రైల్వే స్టేషన్లో షహరాన్పూర్, ఢిల్లీ మధ్య