సర్కార్ బడుల్లో ఈ నెల 15 నుంచే రాగిజావ పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించా రు. అధికారులు చర్యలు తీసుకుని పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు.
వేసవి కాలంలో శరీరం చల్లగా ఉండేందుకు, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది అనేక ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో రాగి జావ కూడా ఒకటి. రాగి జావను చాలా మంది రాగి పిండితో తయారు చేస్తారు.