‘మా సదాశివ మాస్టారు’ అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గర్వంగా పిలుచుకునే డాక్టర్ సామల సదాశివ సాహిత్య ప్రపంచానికీ, యావత్ తెలంగాణకూ గర్వకారణం. నిరాడంబరతకు నిలువెత్తు రూపంలా నిలిచిన సామల సారు ఉర్దూ మీడియం�
భారత ఉపఖండంలోని ఎక్కువ భూభాగాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం మౌర్యవంశం (క్రీ.పూ.322-185). ఈ వంశ తొలి రాజైన చంద్రగుప్త మౌర్యుడిని మహా పరాక్రమవంతుడైన రాజుగా తీర్చిదిద్దినవాడు చాణక్యుడు (క్రీ.పూ.350-275). చాణక్యుడనగాన�