రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంలో కృత్రిమ మేధ అద్భుతంగా పనిచేస్తున్నది. రేడియాలజిస్టులపై పనిభారాన్ని తగ్గించడంతోపాటు ఫలితాలను మెరుగుపరచడంలోనూ సాయపడుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో లక్షల మంది పేద రోగులకు ఆపన్నహస్తంగా నిలిచిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు.. నేడు వెలవెలబోతున్నాయి. పైసా ఖర్చు లేకుండా 57 రకాల రక్త పరీక్షలు, ఎక్సరే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ వంట�