లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాధారపు సతీశ్కుమార్ అధ్యక్షతన బహ�
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 115 మంది ఎమ�