బీసీలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత మోహన్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కో-కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ, నాయీ బ్రహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్
సెలూన్లకు, ధోబీఘాట్లకు గత ప్రభు త్వం ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది.
ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబాఫూలే వారసుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఎంబీసీ కో కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలోని �