నామినేషన్ల వేళ కాంగ్రెస్ బరితెగించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ర్యాలీపై రాళ్లదాడికి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డికి ఉదయం 10.30 గంటలకు, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డికి మధ
నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించ�
వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రజలకు సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల �
గణపతి నవరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహిద్దామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఈ మేరకు గురువారం సఫిల్గూడ చెరువు వద్ద జరగనున్న నిమజ్జనం ఏర్పాట్లను గురువారం మున్సిపల్, రెవెన్యూ, �