‘ప్రాపర్ క్రైమ్ కామెడీ ఇది. ప్రతి సిట్యువేషన్లోనూ ఫన్ ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అనుకున్నదానికంటే గొప్పగా సినిమా వచ్చింది.’ అని రాజ్తరుణ్ అన్నారు.
‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ పేరుతో ఓ భిన్నమైన ప్రేమకథ తెరకెక్కనున్నది. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్�
‘హీరోయిన్ కావాలనేది నా చిన్ననాటి కల. సినిమాలంటే పిచ్చి. అందుకే ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. నా కల నిజమైనందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను’ అంటున్నది ఢిల్లీభామ రాశి సింగ్. ఆమె కథానాయికగా