పెట్టుబడులు పెట్టి, కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్ను వీడుతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లనున్నా
క్విట్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న దేశభక్తి చిత్రం ‘ఏ వతన్ మేరే వతన్'లో ప్రధాన పాత్రను పోషిస్తున్నది సారా అలీఖాన్. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో ఆగస్టు 9న ‘మహాపడావ్' (మహా ధర్నాలు) నిర్వహించనున్నట్టు ఏఐటీయూ
Quit India : ‘భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లండి’ అంటూ బ్రిటిషర్లకు సూచిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమానికి సరిగ్గా నేటికి 79 ఏండ్లు నిండాయి.