రైతులు సమగ్ర వ్యసాయం చేయాలని, నాణ్యమైన నువ్వుల పంటలను పండించాలని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. విదేశాలకు ఎగుమతి చేసేలా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలని చెప్పారు.
నేటి నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ముడిసరుకు రవాణా పునఃప్రారంభం వలస కార్మికుల తిరుగు ప్రయాణం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలన్నర తర్వాత పరిశ్రమలు మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుం ట�
హైదరాబాద్ ,జూన్ 7:తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందింస్తున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స�