విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో హేమచంద్రాపుర�
పెండింగ్ కేసులు లేకుండా, ప్రతి కేసులో నేరస్తులు శిక్షింపబడేలా అన్నింటా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలను అందించారు.