నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ పోరుకు వేళయైంది. ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టా
Lionel Messi: మెస్సీ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. పెరూతో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ చేశాడు. దీంతో ఆ జట్టుపై అర్జెంటీనా విజయం సాధించింది. మెస్సీ డ్రిబ్లింగ్ గేమ్తో పెరూ ఆటగాళ్లు పరేషాన్ అయ్యారు.