సర్వీస్ రూల్స్ ప్రకారమే అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ఏఈ, టీవో, జేటీవో పోస్టులను భర్తీ చేయాలని డిప్లొమా ఇంజినీర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం 833 ఏఈ/ టీవో/జేటీవో పోస్టుల భర్తీకి న�
నీట్-2022 పీజీ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది