అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నిర్ణయం పీవీ సమ్మిట్ను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సుల్తాన్బజార్, జూన్ 23: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాలన�
వైవిధ్యం, భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో సారూప్యం గోచరిస్తుంది. అందుకే పలు భాషల్లో రాసిన సాహిత్యమంతా ఒక్కటేనని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సారూప్య
పీవీ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం : సురభి వాణీదేవి | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే.. సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని, అందుకే ఆయనను స్మరించుకునేలా ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్
భాగ్యవిధాత పీవీ పుస్తకావిష్కరణలో మంత్రి తలసాని బేగంపేట్ జూన్ 14: ప్రపంచం గుర్తించేలా గొప్ప సంస్కరణలు తీసుకుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాద
హైకమాండ్ (ఢిల్లీలో) తమ చేతిలో ఉన్నప్పటికీ, తాము కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నప్పటికి, పెత్తనం తమదైనప్పటికి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతాడని బీజేపీ అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ వ్యవహారాల మ�
మనం 21వ శతాబ్ది ముంగిట ఉన్నాం. ఇంతకాలం మనం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటనేది సమీక్షించుకోవాలి. అనేక అయోమయాలు, అనిశ్చితుల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఊహల మధ్య మనం కొత్త శతాబ్దిలోకి అడుగుపెడుతున్నాం. మ�
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ చేసిన సంస్కరణలు చిరస్మరణీయం. ఆ మహానుభావుడు అందించిన భూ సంస్కరణలు, ప్రత్యేకంగా తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇప్పుడు అందరూ ఆ ఫలాలు అనుభవిస్తున్నారు. మంథని శాసన�
‘తెలంగాణ ముద్దుబిడ్డ. తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు ఒక దీర్ఘదర్శి, రాజనీతిజ్ఞుడు. సాహిత్య పిపాసి, భాషా ప్రేమికుడు. నిరాడంబరుడు. అంకితభావం ఉన్న నిస్వార్థ నేత. శాశ్వత యశస్కుడైన నాయక శిఖామణి. భారతజాతి
సముద్రయానంలో, సాగర వాణిజ్యంలో భారతీయులకు మహోన్నత వారసత్వం ఉన్నది. విదేశాలతో వాణిజ్యమే కాదు, సాంస్కృతిక సమ్మేళనం కూడా జరిగింది. ఇప్పటికీ భారతదేశమంటే ఇతర దేశాలవారు గౌరవిస్తున్నారూ అంటే, నాడు మన పూర్వికుల�
పీవీ నరసింహారావులో వ్యంగ్యవైచిత్రి కూడా ఎక్కువే. ఎవరినీ నొప్పించకుండానే ఒప్పించగల నేర్పరి కూడాను. వరంగల్ ఎంపీగా ఉన్న సమయంలో ఒకసారి ఆయన ఆ జిల్లాలో పర్యటించారు. ఓ వ్యక్తి పీవీ వద్దకు వచ్చి ‘అయ్యా మీరేమో �
పీవీ శతజయంతి ఉత్సవాలు | పీవీ శతజయంతి ఉత్సవాల్ని మారిషస్లో ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన కేకే…. సిద్ధాంతాలకు అతీతంగా అందరూ గౌరవించిన నేత పీవీ అని తెలిపారు.
మాజీ ప్రధాని పీవీ అరువై ఏండ్ల అమూల్య కాలం రాజకీయ, సామాజిక రంగాల జోలికిపోకుండా కేవలం వాఙ్మయ రంగానికే పరిమితమై ఉన్నట్లయితే ఈ దేశంలోని, ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాలు, విశేషించి తెలుగు సారస్వతరంగం అద్భు
1993 మే 5న శాంతి నికేతన్లోని ఆమ్ర-కుంజ్లో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రధాని పీవీ ప్రసంగం ఈ విశ్వవిద్యాలయ ఆచార్య పదవి స్వీకరించిన తర్వాత మొదటి స్నాతకోత్సవంలో నేను విశ్వభారతి ప్రాతినిధ్యం వహిస్తున్న వ�
పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూజలు, క్షుద్రపూజలకు సంబంధించిన ఒక ఉదంతమిది. భక్తివిశ్వాసాలున్న ఆయన వాటిని మూఢనమ్మకంగా అనుసరించాలనుకోలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ ‘అసలేం జరిగిందంట�