గాంధీజీ అహింసా సిద్ధాంతం చాలా విస్తృతమైంది. ఆచరణలోనే కాదు, ఆలోచనలో కూడా అహింసా సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించారు. సాంఘిక కార్యాచరణలో అనుసరించే క్రమశిక్షణా పద్ధతి మాత్రమే కాక, ఆలోచనా విధానాన్ని క్రమబద్ధం చే�
పీవీ బహుభాషా కోవిదులనేది తెలిసిందే. ఆయా భాషలను నామమాత్రంగా నేర్చుకోవడం కాదు వాటిలో పాండిత్యాన్ని సంపాదించారు. అందుకు ఓ ఉదాహరణ హిందీ సాహిత్య చరిత్ర పుస్తకానికి ఆయన రాసిన సుదీర్ఘ ముందుమాట. 2000 సంవత్సరంలో అ�
పస్తుతం పార్లమెంట్ నిర్వహణలో అత్యంత కీలకపాత్రను పోషిస్తున్న స్థాయీ సంఘాల వ్యవస్థకు కూడా పీవీ నరసింహరావునే ఆద్యుడు. ఆ విషయం ఆలస్యంగా వెల్లడయింది. స్థాయీ సంఘాలను 1993 మార్చి 31న లాంఛనంగా ప్రారంభించగా, ఆ విషయ
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ కేంద్రాన్ని డిమాండ్చేశారు. ప్రధానమంత్రిగా, దేశ ఆర�
భూ సంస్కరణల విషయంలో పీవీ నరసింహారావు మొదటినుంచీ పట్టుదలగా ఉండేవారని రాజ్యసభ సభ్యుడు, పీవీ కుటుంబ సన్నిహితుడు ఒడితల (కెప్టెన్) లక్ష్మీకాంతారావు చెప్పారు. తాను చిన్నవాడిగా ఉన్నప్పుడే ఒకసారి ఈ విషయాన్ని �
దేశంలో ఒక రకమైన సంధి దశలో కీలకమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు.. ఆ ఫలితాలు ప్రజలకు మేలు చేయాలని ఆశించారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల ద్వారా దేశంలో ఏం మార్పులు వస్తాయనేది ప్�
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 22( నమస్తే తెలంగాణ): దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగరలో పీవీ జ్ఞానవేదిక ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లను విడుదల చేసిందని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీ�
విద్య అనేది కనీస మానవ హక్కు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో దీనికి ప్రాముఖ్యమిచ్చారు. ఈ మానవ హక్కు అర్థవంతం కావాలంటే అది అందరికీ చేరేలా సమానావకాశాలు లభించాలి. భారతదేశంలో అభివృద్ధి క్రమానికి సార్వత్రిక
‘పీవీ నరసింహారావు నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవారు. క్రమశిక్షణ గల వ్యక్తిత్వం. కులమతాలకు, పేద ధనిక భేదాలకు అతీతంగా వ్యవహరించేవారు. ఎన్ని ఉన్నత పదవులను అలంకరించినా ఒదిగి ఉండేవారు. గొప్ప మానవతా వాద�
రాజకీయ ఆర్థికరంగంలో కాకలు తీరిన పీవీ నరసింహారావుకు సామాజిక పరివర్తనపై కూడా స్పష్టమైన అవగాహన ఉన్నదనడానికి ఆయన అధికార యంత్రాంగంలో తీసుకున్న చర్యలను ఉదాహరణగా చెప్పవచ్చు. మహిళా సమానత్వం సాధించడానికి విద�