పాఠశాల విద్యాశాఖలో ఏండ్లుగా పాతుకుపోయిన వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. తాజా బదిలీల్లో స్థాన చలనం కల్పించింది. సర్కార్ శనివారం వేర్వేరు జీవోలు విడుదల చేసింది. సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అదనపు డైరెక్టర్�
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు (Open School Results) విడుదలయ్యాయి. శనివారం ఈ ఫలితాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సారి పదో తరగతిలో 57.60, ఇంటర్మీడియట్లో 59.77శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.
తెలంగాణ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.