రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కబడ్డీ, వాలీబాల్, పుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్�
పల్లెల్లో యుద్ధం జరుగుతున్నది. విజయం కోసం హోరాహోరీ పోటీ నడుస్తున్నది. గ్రామ దేవతల జాతరలో భాగంగా గ్రామాల్లో కుస్తీ పోటీల సందడి పెరిగింది. జాతర పల్లెల్లో పండుగ వాతావారణం నెలకొన్నది.