ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. గన్నీ సంచులు, లారీల కొరత తీర్చాలని, కొనుగోలు చేసినా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కోరుతూ పొతంగల్ చెక్పోస్టు వద్ద అన్నదాతలు బుధవా
నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని, రైతులందరూ ధాన్నాన్ని తూకం వేయించుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చేరుకున్న కలెక్టర్ ముం
వచ్చే ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు 95శాతం పూర్తిచేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్, గిద్ద గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహ�