రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. గొర్రెల కొనుగోలులో పశుసంవర్ధక శాఖ వైద్యులను పక్కనపెట్టింద�
రాష్ట్రంలో గొర్రెల కాపరులకు రెండో విడత గొర్రెల యూనిట్ల కొనుగోలుకు దాదాపు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్